ఉపనయనం ఏవిధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి upanayanam

ఉపనయనం ఎప్పుడు చేయాలి.

ఉపనయనము తగిన కాలము తల్లి కడుపులో పడినప్పటి నుండి లెక్కించి బ్రాహ్మణునకు ఎనిమిదవ సంవత్సరంలో, క్షత్రియులకు పదకొండవ సవంత్సరములో వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో  ఉపనయనం చేయాలి. అలా కుదరకపోతే
 బ్రాహ్మణులకు 16 సంవత్సరములు క్షత్రియులకు 22 సంవత్సరములు వైశ్యులకు 24 సంవత్సరములు వరకు ఉపనయనం చేసినా కాల అతిక్రమణలు జరుగదు
 ( భోదాయన ధర్మ సూత్రాలు)

ఉపనయనం ఏ మంత్రం తో చేయాలి
బ్రాహ్మణునకు గాయత్రీ మంత్రంతో
క్షత్రియులకు త్రిష్ఠుబ్ మంత్రంతో
వైశ్యులకు జగతీ మంత్రము చేత ఉపనయనం చేయాలి

Comments